సికింద్రాబాద్-తిరుపతి మధ్య పది స్పెషల్ రైళ్లు

byసూర్య | Wed, Sep 28, 2022, 10:08 PM

దసరా పండుగకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, యశ్వంతపూర్ స్టేషన్ల మధ్య 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రైళ్లు అక్టోబర్ 1 నుంచి 21వ తేదీ వరకు రాకపోకలు కొనసాగిస్తాయన్నారు. టిక్కెట్ రిజర్వేషన్ల కోసం సౌత్ సెంట్రల్ రైల్వే వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించారు.


Latest News
 

మురికి కాల్వలో మగ మృత శిశువు గుర్తింపు Thu, Apr 18, 2024, 03:37 PM
రాంపూర్ గ్రామంలో ముగిసిన అఖండ హరినామ సప్తహ కార్యక్రమం Thu, Apr 18, 2024, 03:34 PM
ఘనంగా పెద్దమ్మ వార్షికోత్సవ ఉత్సవాలు Thu, Apr 18, 2024, 03:32 PM
హస్నాపూర్ గ్రామంలో బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారం Thu, Apr 18, 2024, 03:29 PM
ఇద్దరు బాలికల అదృశ్యం Thu, Apr 18, 2024, 03:27 PM