ఎగ్జామ్స్ లో ఫెయిల్ చేస్తానంటూ విద్యార్థినిపై టీచర్ అత్యాచారం

byసూర్య | Sat, Sep 24, 2022, 10:30 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో దారుణం వెలుగుచూసింది. ఆశ్రమ పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు పిచ్చయ్య లైంగిక దాడికి పాల్పడ్డాడు. పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని, తనకు సహకరించకపోతే చంపుతానని బెదిరించి పలుమార్లు రేప్ చేశాడు. తల్లిదండ్రులకు విషయం తెలియడంతో ఆమెను ఆసుపత్రికి తరలించగా గర్భం దాల్చినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.


Latest News
 

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు Wed, Apr 24, 2024, 03:15 PM
యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM