అవార్డులు రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం

byసూర్య | Sat, Sep 24, 2022, 10:26 PM

తెలంగాణకు చెందిన 16 పట్టణ స్థానిక సంస్థలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 70 పట్టణాలకు ఒడిఎఫ్+, 40 పట్టణాలకు  ఒడిఎఫ్++ గుర్తింపు వచ్చిందని.. ఇవి రావడానికి కృషి చేసిన మున్సిపల్ అధికారులు, సిబ్బందికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంస్కరణల ఫలితంగానే ఈ అవార్డులు వచ్చాయని మంత్రి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM