![]() |
![]() |
byసూర్య | Sat, Sep 24, 2022, 09:40 PM
మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి బీజేపీ మండల ఇంఛార్జ్ లను నియమించింది. చౌటుప్పల్(R) మండలానికి కూన శ్రీశైలం గౌడ్, చౌటుప్పల్ మున్సిపాలిటీకి రేవూరి ప్రకాష్ రెడ్డి, నారాయణపూర్ కి రఘునందన్ రావు, మునుగోడు మండలానికి చాడ సురేష్ రెడ్డి, చండూరు మండలానికి T.నందీశ్వర్ గౌడ్, చండూరు మున్సిపాలిటీకి మాజీ ఎమ్మెఎల్యే ధర్మారావు, నాంపల్లి మండలానికి ఏనుగు రవీందర్ రెడ్డి, మర్రిగూడెంకు కొండా విశ్వేశ్వరరెడ్డిని నియమించింది.