మునుగోడు ఉపఎన్నికకు బీజేపీ ఇన్ ఛార్జులు వీరే..

byసూర్య | Sat, Sep 24, 2022, 09:40 PM

మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి బీజేపీ మండల ఇంఛార్జ్ లను నియమించింది. చౌటుప్పల్(R) మండలానికి కూన శ్రీశైలం గౌడ్, చౌటుప్పల్ మున్సిపాలిటీకి రేవూరి ప్రకాష్ రెడ్డి, నారాయణపూర్ కి రఘునందన్ రావు, మునుగోడు మండలానికి చాడ సురేష్ రెడ్డి, చండూరు మండలానికి T.నందీశ్వర్ గౌడ్, చండూరు మున్సిపాలిటీకి మాజీ ఎమ్మెఎల్యే  ధర్మారావు, నాంపల్లి మండలానికి ఏనుగు రవీందర్ రెడ్డి, మర్రిగూడెంకు కొండా విశ్వేశ్వరరెడ్డిని నియమించింది.



Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM