మెదక్-అక్కన్నపేట ప్యాసింజర్ రైలును ప్రారంభించిన కిషన్ రెడ్డి

byసూర్య | Fri, Sep 23, 2022, 07:05 PM

30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెదక్-అక్కన్నపేట ప్యాసింజర్ రైలును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, పద్మాదేవేందర్ రెడ్డిలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 17.2 కిలోమీటర్ల మేర ఉన్న ఈ మార్గంలో మెదక్ నుంచి కాచిగూడ స్టేషన్ వరకు మొత్తం 17 స్టేషన్ల మీదుగా ప్యాసింజర్ రైలు నడవనుంది.


Latest News
 

తెలంగాణ ప్రభుత్వ వైద్యులకు కేసీఆర్ సర్కారు గుడ్‌న్యూస్ Sun, Sep 24, 2023, 10:11 PM
చంద్రబాబు అరెస్ట్ లో రాజకీయ కోణాలే కనపడుతున్నాయి.... ఎమ్మెల్యే సీతక్క Sun, Sep 24, 2023, 09:31 PM
ముత్తిరెడ్డి మద్దతు, కేసీఆర్ ఆశీర్వాదంతో జనగాంలో జెండా ఎగరవేద్దాం.... పల్లా రాజేశ్వరరెడ్డి Sun, Sep 24, 2023, 09:30 PM
నియోజకవర్గ ప్రజలను తాను వదిలిపెట్టే ప్రస్తకే లేదు.... ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు Sun, Sep 24, 2023, 09:24 PM
నా రాజకీయ జీవితంలో జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు.... మోత్కుపల్లి నర్సింహులు Sun, Sep 24, 2023, 09:23 PM