‘ఫొటోకు పాలాభిషేకం ఎందుకు: ప్రొఫెసర్ నాగేశ్వర్ వైరల్ ట్వీట్

byసూర్య | Fri, Sep 23, 2022, 07:01 PM

పేద పిల్లలకు పంచొచ్చుగా' టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడంపై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. 'నాయకులకు కృతజ్ఞతలు తెలపడంలో తప్పులేదు. కానీ, ఎంతో విలువైన పాలను ఇలా వృథా చేయడం ఎందుకు? ఇలా చేయకుండా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పేద పిల్లలకు పాలు పంచి సంబరాలు చేసుకోవచ్చు కదా? ఈ పిచ్చిని నాయకత్వం ఆపలేదా' అని ట్వీట్ చేశారు.


Latest News
 

సీఎం రేవంత్ తో కేశవరావు భేటీ Fri, Mar 29, 2024, 10:47 AM
యాదాద్రి శ్రీవారిని దర్శించుకున్న ఐజిపి Fri, Mar 29, 2024, 10:32 AM
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి...! Fri, Mar 29, 2024, 10:26 AM
కేసీఆర్ ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి: విజయశాంతి Fri, Mar 29, 2024, 10:19 AM
జైలు అధికారులు వసతులు కల్పించడం లేదు: ఎమ్మెల్సీ కవిత Fri, Mar 29, 2024, 09:55 AM