ఎల్లుండి నుంచి స్కూళ్లకు సెలవులు

byసూర్య | Fri, Sep 23, 2022, 06:53 PM

తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లు సెలవుల కారణంగా ఎల్లుండి మూతపడనున్నాయి. రేపు ఒక్క రోజు స్కూలుకు వెళ్తే... తెలంగాణలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు, ఏపీలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. సెప్టెంబర్ 25 ఆదివారం ఎలాగూ సెలవు కాగా.. సెలవుల అనంతరం ఏపీలో అక్టోబర్ 7 నుంచి, తెలంగాణలో అక్టోబర్ 10 నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM