నేతలే భూములు కబ్జా చేసి అమ్ముకుంటున్నారు:స్పీకర్ పోచారం

byసూర్య | Fri, Sep 23, 2022, 06:49 PM

అటవీ, పోడుభూముల సమస్యలపై సమీక్ష నిర్వహించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ఈ భూముల సమస్యలకు మూడు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 30లోపు ఈ సమస్య పరిష్కారానికి డెడ్ లైన్ పెట్టామన్న ఆయన... కొందరు ప్రజాప్రతినిధులే ఈ భూములను కబ్జ చేసి, అమ్ముకుంటున్నట్లు ఆరోపించారు.


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM