నేతలే భూములు కబ్జా చేసి అమ్ముకుంటున్నారు:స్పీకర్ పోచారం

byసూర్య | Fri, Sep 23, 2022, 06:49 PM

అటవీ, పోడుభూముల సమస్యలపై సమీక్ష నిర్వహించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ఈ భూముల సమస్యలకు మూడు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 30లోపు ఈ సమస్య పరిష్కారానికి డెడ్ లైన్ పెట్టామన్న ఆయన... కొందరు ప్రజాప్రతినిధులే ఈ భూములను కబ్జ చేసి, అమ్ముకుంటున్నట్లు ఆరోపించారు.


Latest News
 

రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్.... పోచారం శ్రీనివాస్ రెడ్డి Fri, Sep 22, 2023, 09:35 PM
త్వరలో పేదల కోసం మరిన్ని పథకాలు...కేటీఆర్ Fri, Sep 22, 2023, 09:34 PM
'ఓట్‌ ఫ్రం హోం'.. వాళ్లకు మాత్రమే ఈ ఆప్షన్ Fri, Sep 22, 2023, 08:09 PM
అమ్మాయిలను అలా టచ్ చేస్తే చాలు.. ఇక జైలు కెళ్లాల్సిందే Fri, Sep 22, 2023, 08:04 PM
ఇవే నాకు చివరి ఎన్నికలు.. మంత్రి పువ్వాడ Fri, Sep 22, 2023, 07:58 PM