భవానీ దీక్ష స్వీకరించిన బండి సంజయ్

byసూర్య | Fri, Sep 23, 2022, 06:45 PM

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నిన్న ముగిసింది. దీంతో ఆయన ఈ రోజు భవానీ మాల వేసుకున్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో అమ్మవారి దీక్ష స్వీకరించినట్లు సంజయ్ ట్వీట్ చేశారు. దీక్షలో ఉన్న ఫొటోలను షేర్ చేశారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM