byసూర్య | Fri, Sep 23, 2022, 04:29 PM
మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో శుక్రవారం నాడు జిల్లాకు మెదక్ కాచిగూడ రైల్వే లైన్ మంజూరు కావడంతో శుక్రవారం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి పాల్గొననున్నారు. 2003 సంవత్సరంలో మెదక్ రైల్వే సాధన సమితి ఏర్పాటు అయింది. దీనితో ఉద్యమాన్ని చేయడంతో అప్పటి యంపి. ఆలె నరేంద్ర హయాంలో మెదక్ రైల్వేలైన్ మంజూరు అయ్యింది. అనంతరం మాజీ ఎంపీ విజయశాంతి 2014లో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది