పైసా పైసా కూడబెట్టి దాచిన డబ్బుకు చెదలు

byసూర్య | Fri, Sep 23, 2022, 04:15 PM

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కంటతడి పెట్టించే ఘటన జరిగింది. ఇల్లందు మండలం బాలాజీ నగర్‌‌కు చెందిన గడ్డం లక్ష్మయ్య, లక్ష్మి దంపతులు కూలి పని చేసుకుంటుంటారు. వృద్ధాప్యంలోనూ వారు పైసాపైసా కూడబెట్టుకుని పెట్టెలో దాచుకున్నారు. ఇటీవల పెట్టె తెరవగా డబ్బు చెదలు పట్టి కనిపించింది. బ్యాంకులు చుట్టూ తిరిగినా వారు పట్టించుకోవడం లేదు. తమ కష్టార్జితం ఇలా అయిపోయిందని వారు రోదిస్తున్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM