హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం

byసూర్య | Fri, Sep 23, 2022, 02:36 PM

ఆదిలాబాద్: మందమర్రి హైవే రోడ్డుపై గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. మందమర్రి ప్రాంతానికి చెందిన మేకల ప్రశాంత్, మేకల రాజ్ కుమార్ బైక్ మీద మంచిర్యాల నుండి మందమర్రికి వస్తుండగా మార్గమధ్యంలో భారీ లారి వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మేకల ప్రశాంత్ కాలు పూర్తిగా నుజ్జు నుజ్జుగా అయింది. ఇంకొకరి పాదం భారీ లారీ టైర్ల కిందపడి పాదం తెగి పోయింది. వెంటనే స్పందించిన మందమర్రి పోలీస్ లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ని అదుపులో తీసుకొని బాధితులను చికిత్స నిమిత్తం 108 లో తరలిస్తున్నారు.


Latest News
 

శుభకార్యంలో 25 వేలు డిమాండ్ చేసిన హిజ్రాలు.. ఇంటికి వచ్చి ఏంటీ దౌర్జన్యం? వీడియో వైరల్ Thu, Apr 25, 2024, 07:13 PM
ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్.. ఆరోజున జీతంతో కూడిన సెలవు Thu, Apr 25, 2024, 07:09 PM
తెలంగాణ డీజీపీ రవి గుప్తాకు భారీగా పరిహారం చెల్లించిన ప్రముఖ సంస్థ Thu, Apr 25, 2024, 07:06 PM
ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM