ప్రమాదమా.. లేక పన్నాగమేనా?

byసూర్య | Fri, Sep 23, 2022, 12:32 PM

మలక్పేట్ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. ఓలా బుక్ చేసుకొని వెళ్తున్న డాక్టర్ శ్రావణిని గుర్తు తెలియని దుండగులు ఢీ కొట్టి పరారయ్యారు.. ఈ ప్రమాదంలో ఓలా బైక్ డ్రైవర్ డ్రైవర్ కి గాయాలుకాగా.. డాక్టర్ శ్రావణి ని హుటాహుటిన పోలీసులు ఆసుపత్రికి తరలించారు కాగా ఆ డాక్టర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.. ఈ ప్రమాదం కావాలని చేసారా? లేక అనుకోని ప్రమాదమేనా అనే వివరాలపై పోలీసులు సీసీ టివి ఫుటేజీలను చెక్ చేస్తున్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM