byసూర్య | Fri, Sep 23, 2022, 12:32 PM
మలక్పేట్ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. ఓలా బుక్ చేసుకొని వెళ్తున్న డాక్టర్ శ్రావణిని గుర్తు తెలియని దుండగులు ఢీ కొట్టి పరారయ్యారు.. ఈ ప్రమాదంలో ఓలా బైక్ డ్రైవర్ డ్రైవర్ కి గాయాలుకాగా.. డాక్టర్ శ్రావణి ని హుటాహుటిన పోలీసులు ఆసుపత్రికి తరలించారు కాగా ఆ డాక్టర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.. ఈ ప్రమాదం కావాలని చేసారా? లేక అనుకోని ప్రమాదమేనా అనే వివరాలపై పోలీసులు సీసీ టివి ఫుటేజీలను చెక్ చేస్తున్నారు.