మార్చురీలో భద్రపరిచిన గుర్తుతెలియని మృతదేహం

byసూర్య | Fri, Sep 23, 2022, 12:30 PM

సికింద్రాబాద్ లో లభ్యమైన గుర్తుతెలియని మృతదేహన్ని గాంధీ మార్పురిలో భద్రపరిచారు. గోపాలపురం ఎస్సై శివశంకర్ కథనం ప్రకారం సికింద్రాబాద్ గార్డెన్ హోటల్ సమీపంలో పుట్పాత్ పై ఈ నెల 1న మధ్యరాత్రి గుర్తుతెలియని 55 ఏళ్ల వ్యక్తి చనిపోయి ఉన్నాడని సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం కొరకు గాంధీ మార్చురికి తరలించగా, మృతుడి వివరాలు తెలియకపోవడంతో ఇప్పటి వరకు కూడా గాంధీ మార్పురిలో భద్రపరిచామని ఎస్సై చెప్పారు. మృతుని ఆచూకి తెలిస్తే వెంటనే గోపాలపురం పోలీసుల్ని ఆశ్రయించాలని పోలీసులు కోరుతున్నారు.


Latest News
 

మోదీ నోట తన చీకటి మిత్రుడి మాట బయటకు వచ్చింది...రేవంత్ రెడ్డి Tue, Oct 03, 2023, 10:20 PM
రేవంత్ రెడ్డి రెండేళ్లుగా చెబుతోంది ఇదే.... మాణికం ఠాగూర్ Tue, Oct 03, 2023, 10:19 PM
ఎన్నికల వేళ... రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు Tue, Oct 03, 2023, 10:18 PM
కష్టాల్లో ఉన్నప్పుడే మనవాళ్లు ఎవరో తెలుస్తుంది.... మంత్రి కేటీఆర్ Tue, Oct 03, 2023, 10:17 PM
ఆ ఫోటోలను సోషల్ మీడియలో షేర్ చేసిన కేటీఆర్ Tue, Oct 03, 2023, 09:44 PM