byసూర్య | Fri, Sep 23, 2022, 11:11 AM
సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి గురువారం సాయంత్రం మన్సూరాబాద్ డివిజన్ గణేష నగర్ కాలనీలోని మౌలానా బాబా నివాసానికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. టీఆర్ఎస్ ఎల్బీనగర్ ఇన్చార్జి ముద్దగౌని రాంమ్మో హన్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్ రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డి , జిన్నారం విఠల్ రెడ్డి, నాయకులు పోచబోయిన జగదీష్ యాదవ్, కైసర్ తదితరులు కవితకు స్వాగతం పలికారు.