గాలి జనార్దన్ రెడ్డి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

byసూర్య | Thu, Sep 22, 2022, 11:50 PM

గాలి జనార్దన్ రెడ్డిపై నమోదైన కేసులను విచారిస్తున్న హైదరాబాద్ నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై ఈ నెల 29లోగా విచారణను ముగించాలని ఆదేశించింది. ఇకపై వాయిదాలు కూడా ఇవ్వవద్దని సూచించింది. కేసు విచారణను జాప్యం చేయడానికే డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేశారని కూడా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.


Latest News
 

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు Wed, Apr 24, 2024, 03:15 PM
యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM