![]() |
![]() |
byసూర్య | Thu, Sep 22, 2022, 11:17 PM
ఉప్పల్ క్రికెట్ స్టేడియం టికెట్ల అవినీతి పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియం టికెట్ల వ్యవహారంలో అవినీతి జరిగి ఉండొచ్చని, నిప్పు లేనిదే పొగ రాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. HCAలో గతంలో క్రికెట్ ఆడిన వారే సభ్యులుగా ఉన్నారని, అందుకే టికెట్ల పూర్తి లెక్కలు సమర్పించాలని ఆదేశించామన్నారు. టికెట్ల అమ్మకాల్లో అవకతవకలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. స్టేడియం నిర్మించినప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చిన ఆదాయం , అవినీతిపై విచారణ చేస్తామన్నారు.