byసూర్య | Thu, Sep 22, 2022, 08:36 PM
బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. పాతబస్తీలో పాకిస్తాన్ జెండా పట్టిన చేతులతో జాతీయ జెండాలు పట్టించామని ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. మునుగోడులో భారీ మెజార్టీతో - గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అక్కడ SC, ST ఓట్లు అధికంగా ఉన్నాయనే కేసీఆర్ సెక్రటేరియట్ కు అంబేడ్కర్ పేరు పెట్టారని ఆరోపించారు. కానీ నిజమైన అంబేడ్కర్ అభిమానులం తామేనని, ఆయనకు భారతరత్న ప్రకటించిందే బీజేపీ అని బండి స్పష్టం చేశారు.