టీ20 ఎఫ్ఫెక్ట్.. మెట్రో రైల్ సేవల్లో మార్పు

byసూర్య | Thu, Sep 22, 2022, 07:40 PM

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్ లో టీ20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 25న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న సందర్భంగా క్రికెట్ అభిమానులకు మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. మ్యాచ్ ముగిసేసరికి రాత్రి దాదాపుగా 10 గంటలు కానుండగా క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఆ రోజు రాత్రి 12.30 గంటల దాకా మెట్రో రైళ్లను నడపనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM