కేటీఆర్ డ్రగ్స్ తీసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు : ధర్మపురి అరవింద్

byసూర్య | Thu, Sep 22, 2022, 05:07 PM

మంత్రి కేటీఆర్ బీజేపీ నేతల జోకర్ ట్వీట్ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. కేటీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఆయన వ్యాఖ్యలను పట్టించుకోబోమన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి భూమి ఇవ్వలేదన్నారు. బీజేపీ నేతలను జోకర్లు అనే ముందు కేసీఆర్ థర్డ్ క్లాస్ బ్రోకర్ అని తెలుసుకోవాలన్నారు. లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ తప్పదన్నారు.


Latest News
 

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రవణ్‌రావు తాజాగా మరో కేసులో అరెస్టయ్యాడు Wed, May 14, 2025, 06:41 AM
బుధవారం రామప్ప దేవాలయానికి ప్రపంచ సుందరీమణుల బృందం Wed, May 14, 2025, 06:32 AM
శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పండుగ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య Tue, May 13, 2025, 08:21 PM
రబీ ధాన్యం దిగుబడి ప్రక్రియను వేగవంతం చేయాలి Tue, May 13, 2025, 08:19 PM
పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన ఎమ్మెల్యే హరీశ్ రావు Tue, May 13, 2025, 08:08 PM