జింఖానా గ్రౌండ్స్ లో సాయంత్రం 7 గంటలకు ఆన్లైన్లో టీ20 మ్యాచ్ టికెట్లు

byసూర్య | Thu, Sep 22, 2022, 05:01 PM

జింఖానా గ్రౌండ్స్ లో టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాలను అధికారులు నిలిపివేశారు. టికెట్లు అయిపోయినట్లు ప్రకటించారు. దీంతో క్యూలో నిలబడ్డవారిని బయటికి పంపించేస్తున్నారు. అయితే సాయంత్రం 7 గంటల నుంచి ఆన్లైన్ లో టికెట్లు విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు గాయపడ్డవారు ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తామని అదనపు సీపీ చౌహాన్ చెప్పారు. న్యాయసలహాతో నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామన్నారు.


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM