byసూర్య | Thu, Sep 22, 2022, 02:22 PM
మంథని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయములో మంథని నియోజకవర్గంలోని మంథని మండలం(39), కమాన్ పూర్ మండలము (15), రామగిరి మండలం(8) కల్యాణ లక్ష్మి చెక్కులను సుమారుగా 62 లక్షలు విలువ చేసే కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఏఐసిసి కార్యదర్శి, మాజి మంత్రి, మంథని నియోజకవర్గ శాసనసభ్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.