చివరి రోజు ప్రజా సంగ్రామ యాత్ర..
byసూర్య |
Thu, Sep 22, 2022, 02:15 PM
బండి సంజయ్ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు చివరి రోజు ఎల్బినగర్ నియోజవర్గంలో ని హయత్ నగర్ డివిజన్ ఆటో నగర్ నుండి గురువారం ఉదయం ప్రారంభం అవ్వడం జరిగింది. వనస్థలిపురం , కమల నగర్, హై కోర్ట్ కాలనీ, బాగ్యలత మీదుగా హై వే పై నుండి హయత్ నగర్, లక్ష్మారెడ్డి పాలెం మీదుగా సాయంత్రం 4 గంటల వరకి పెద్ద అంబర్ పెట్ లోని సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. భారీగా కార్యకర్తలు బండికి ఘన స్వాగతం పలికారు, తమకి ఉన్న సమస్యలని బండికి తెలిపారు ప్రజలు.
Latest News