చివరి రోజు ప్రజా సంగ్రామ యాత్ర..

byసూర్య | Thu, Sep 22, 2022, 02:15 PM

బండి సంజయ్ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు చివరి రోజు ఎల్బినగర్ నియోజవర్గంలో ని హయత్ నగర్ డివిజన్ ఆటో నగర్ నుండి గురువారం ఉదయం ప్రారంభం అవ్వడం జరిగింది. వనస్థలిపురం , కమల నగర్, హై కోర్ట్ కాలనీ, బాగ్యలత మీదుగా హై వే పై నుండి హయత్ నగర్, లక్ష్మారెడ్డి పాలెం మీదుగా సాయంత్రం 4 గంటల వరకి పెద్ద అంబర్ పెట్ లోని సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. భారీగా కార్యకర్తలు బండికి ఘన స్వాగతం పలికారు, తమకి ఉన్న సమస్యలని బండికి తెలిపారు ప్రజలు.

Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM