సీపీఐ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

byసూర్య | Sat, Aug 20, 2022, 10:03 AM

యాదాద్రి జిల్లా సీపీఐ 3వ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ఆలేరులో శుక్రవారం సాయంత్రం ఆ పార్టీ నాయకులు , కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లాకేంద్రమైన భువనగిరి పట్టణంలో ఈనెల 20, 21 తేదీలలో జిల్లామహాసభలు జరుగుతాయని ఆపార్టీ జిల్లా కమిటీ సభ్యుడు చెక్క వెంకటేష్ చెప్పారు. పోతు ప్రవీణ్, పొన్నెబోయిన రవి, గొట్టిపాముల శ్రీను తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM