సీఎం కేసీఆర్‌తో సీపీఐ నేతల సమావేశం

byసూర్య | Fri, Aug 19, 2022, 11:33 PM

శుక్రవారం ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను సీపీఐ నేతలు కలిశారు. సమావేశంలో సీపీఐ నాయకులు చాడ వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. మొన్నటి ఉప ఎన్నికలపైనే వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం సీపీఐ నేతలు కీలక ప్రకటన చేశారు. ప్రగతిశీల శక్తులు కలసికట్టుగా పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో తాము టీఆర్‌ఎస్‌కే మద్దతు ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM