ఈ నెల 21న హైదరాబాద్ లో పర్యిటించనున్న అమిత్ షా

byసూర్య | Fri, Aug 19, 2022, 09:40 PM

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ ఈ నెల 21న వస్తున్నారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 4.15 గంటలకు మునుగోడు చేరుకుంటారు. సాయంత్రం 4.35 గంటలకు సీఆర్పీఎఫ్ అధికారులతో స్వల్ప సమీక్ష ఉంటుంది. అనంతరం 4.40 నుంచి 6 గంటల వరకు అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు.సభ అనంతరం రోడ్డు మార్గంలో రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకుంటారు. 6.45 నుంచి 7.30 వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంటారు. అనంతరం శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ 8 నుంచి 9.30 వరకు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM