11 మంది రేపిస్టుల విడుదలపై కేటీఆర్ ఫైర్

byసూర్య | Wed, Aug 17, 2022, 03:41 PM

75వ స్వాతంత్య్ర దినోత్స‌వం రోజున గుజ‌రాత్‌లో 11 మంది రేపిస్టుల‌ను రిలీజ్ చేశారు. దీనిపై బుధవారం మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ మ‌హిళ‌ల‌ను గౌర‌వించాల‌ని మీరు మాట్లాడిన మాటల్లో నిజం ఉంటే, గుజ‌రాత్‌లో రిలీజైన 11 మంది రేపిస్టుల విడుదల అంశంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాల‌ని, ఆ ఆదేశాల‌ను ర‌ద్దు చేయాల‌ని అన్నారు. రేపిస్టుల‌కు బెయిల్ ఇవ్వ‌కుండా చ‌ట్ట స‌వ‌ర‌ణ‌లు చేయాల‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM