పుస్తకాల పంపిణీ లో పాల్గొన్న ఎమ్మెల్యే

byసూర్య | Wed, Aug 17, 2022, 03:23 PM

కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సొంత నిధులతో నియోజక వర్గంలో 11 వేల మంది విద్యార్థులకు పుస్తకాలు పెన్సిల్ , పెన్స్, డిక్షనరీ, బ్యాగ్ తో కూడిన కిట్లను అందిస్తున్నారు. ఈ నేపద్యంలో బాలానగర్ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో 150 మంది విద్యార్థులకు అందించారు. ఈ కార్య క్రమంలో కార్పొరేటర్ ఆవుల రవీంద్ర రెడ్డి, ఉపాధ్యాయులు, తల్లి తండ్రులు పాల్గొన్నారు.

Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM