ప్రజా సంగ్రామ పాదయాత్రలో షాద్నగర్ బీజేపీ శ్రేణులు
byసూర్య |
Wed, Aug 17, 2022, 02:50 PM
తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన మొదటి, రెండవ, మూడవ, ప్రజా సంగ్రామ యాత్ర నేటితో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా 15వ రోజు పాదయాత్రలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ శ్రేణులు బిజెపి తెలంగాణ రాష్ట్రం ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, ఏపీ మిథున్ రెడ్డి, బూనేటి కిరణ్, నితీష్ రాథోడ్, శ్రీకాంత్, అనిల్ గౌడ్, తదితరులు పాల్గోనట్లు పేరుకొన్నారు.
Latest News