భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక జారీ

byసూర్య | Wed, Aug 17, 2022, 01:16 PM

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద నీటిమట్టం 53 అడుగులకు చేరుకుంది. దీంతో సబ్ కలెక్టర్ మంగళవారం రాత్రి 8 గంటలకు మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని, కావున గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచించారు.

Latest News
 

ముఖ్యమంత్రిని కలిసిన నిర్మల రెడ్డి Fri, Mar 29, 2024, 01:41 PM
దొంగతనం కేసు చేదించిన పోలీసులు Fri, Mar 29, 2024, 01:41 PM
బార్ అసోసియేషన్ కార్యదర్శిగా సురేష్ గౌడ్ Fri, Mar 29, 2024, 01:38 PM
టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలి Fri, Mar 29, 2024, 01:37 PM
ఎన్నికల్లో పోటీపై తమిళిసై కీలక వ్యాఖ్యలు Fri, Mar 29, 2024, 01:37 PM