గాంధీభవన్ లో ప్రారంభమైన మునుగోడు ఉపఎన్నికల సమావేశం

byసూర్య | Wed, Aug 17, 2022, 12:56 PM

హైదరాబాద్ నాంపల్లి గాంధీభవన్ లో ప్రారంభమైన మునుగోడు నియోజకవర్గ మండల ఇంచార్జ్ ల సమావేశం. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, నదీమ్ జావిద్, రోహిత్ చౌదరీ, వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మరియు మండల ఇంఛార్జీలు. మునుగోడు ఉప ఎన్నికల వ్యూహ రచనపై చర్చిస్తున్న నాయకులు.

Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM