జనగణమన అధినాయక జయహే

byసూర్య | Wed, Aug 17, 2022, 12:39 PM

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా కన్నెపల్లి మండల కేంద్రంలో మంగళవారం సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కన్నెపల్లి మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో కన్నెపల్లి తహసీల్దార్ రాంచందర్, ఎంపీడీవో రాధాకిషన్, ఎంపీవో సతీశ్, ఏపీవో శ్రీనివాస్, కన్నెపల్లి జడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణ, సర్పంచులు, పోలీసులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM