టీఆర్ఎస్-బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్

byసూర్య | Wed, Aug 17, 2022, 12:19 PM

జనగామ జిల్లా కేంద్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఫ్లెక్సీల వార్ నడుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర బుధవారం జనగామకు చేరుకోనుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు బండి సంజయ్‌కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరోవైపు బండి సంజయ్‌కు సవాల్ విసురుతూ.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో జనగామలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Latest News
 

మురికి కాల్వలో మగ మృత శిశువు గుర్తింపు Thu, Apr 18, 2024, 03:37 PM
రాంపూర్ గ్రామంలో ముగిసిన అఖండ హరినామ సప్తహ కార్యక్రమం Thu, Apr 18, 2024, 03:34 PM
ఘనంగా పెద్దమ్మ వార్షికోత్సవ ఉత్సవాలు Thu, Apr 18, 2024, 03:32 PM
హస్నాపూర్ గ్రామంలో బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారం Thu, Apr 18, 2024, 03:29 PM
ఇద్దరు బాలికల అదృశ్యం Thu, Apr 18, 2024, 03:27 PM