byసూర్య | Wed, Aug 17, 2022, 11:49 AM
ఓటర్లు విధిగా తమ ఓటరు కార్డుకు ఆధార్కార్డును అనుసంధానం చేసుకోవాలని. ఖేడ్ తహసీల్దారు దశరత్సింగ్ సూచించారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సంబంధిత దరఖాస్తులో వివరాలను పూరించి దానికి ఓటరు గుర్తింపుకార్డు, ఆధార్కార్డులను జతచేసి సంబంధిత బూత్స్థాయి అధికారులకు అందజేయాలని సూచిం ఎద చారు. ప్రజాప్రతినిధులు, యువకులు గ్రామాల్లో ఈమేరకు అవగాహన కల్పించాలని కోరారు.