byసూర్య | Tue, Aug 16, 2022, 03:02 PM
పటాన్ చెరు మేజర్ న్యూస్ : స్వాతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా భారత దేశానికి స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి అయినా సందర్బంగా వేడుకలు పెద్ద ఎత్తున చెయ్యాలి అని తెలంగాణ ముఖ్య ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ ఆదేశం మేరకు మంగళవారం నాడు ఎక్కడ వారు అక్కడే ఉద్యయం 11:30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించాలి అని తెలుపడంతో స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నాగేష్ కార్పొరేటర్ వార్డ్ కార్యాలయంలో పెద్ద ఎత్తున మండల్ ప్రైమరీ సెంటర్ సిస్టర్స్,పోలీస్ డిపార్ట్మెంట్,హాస్పిటల్ సిబ్బంది,అంగన్వాడీ టీచర్లు,జలమండలి లైన్మెన్,స్థానిక తెరాస పార్టీ నాయకులతో కలిసి బారి సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగింది.వారితో స్థానిక ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,నాయకులూ,మహిళలు,తెరాస పార్టీ కార్యకర్తలు,అనుబంధ సమస్త నాయకులూ,మైనారిటీ సోదరి సోదరీమణులు