మెట్రో రైల్ లో సామూహిక జాతీయ గీతాలాపన

byసూర్య | Tue, Aug 16, 2022, 01:40 PM

75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు మంగళవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు నిర్వహించిన సామూహిక భారత జాతీయ గీతం ఆలాపన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నగరం నాంపల్లి, శేర్లింగంపల్లి , మియాపూర్, జగదీర్ గుట్ట తదితర ప్రాంతాలలో మెట్రో రైల్ లో ప్రయాణికులందరూ సామూహిక భారత జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM