మెట్రో రైల్ లో సామూహిక జాతీయ గీతాలాపన
byసూర్య |
Tue, Aug 16, 2022, 01:40 PM
75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు మంగళవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు నిర్వహించిన సామూహిక భారత జాతీయ గీతం ఆలాపన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నగరం నాంపల్లి, శేర్లింగంపల్లి , మియాపూర్, జగదీర్ గుట్ట తదితర ప్రాంతాలలో మెట్రో రైల్ లో ప్రయాణికులందరూ సామూహిక భారత జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.
Latest News