byసూర్య | Tue, Aug 16, 2022, 01:35 PM
కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో 75వ స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం ఉదయం 11: 30 నిమిషాలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సామూహిక గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అన్ని శాఖల అధికారులు మండల గ్రామాల ప్రజా ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.