సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

byసూర్య | Tue, Aug 16, 2022, 01:35 PM

కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో 75వ స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం ఉదయం 11: 30 నిమిషాలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సామూహిక గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అన్ని శాఖల అధికారులు మండల గ్రామాల ప్రజా ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM