రైలు కింద పడి సింగరేణి కార్మికుడు ఆత్మహత్య

byసూర్య | Tue, Aug 16, 2022, 01:19 PM

రవీంద్రఖని రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం గుర్తుతెలియని రైలు కిందపడి బండారు స్వామి అనే సింగరేణి కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్కేపీ స్థానిక సీహెచ్సీలో పనిచేస్తున్న మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే మంచిర్యాల రైల్వే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంపత్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM