అనారోగ్యంతో యువకుడి మృతి

byసూర్య | Tue, Aug 16, 2022, 01:13 PM

ముత్తారం మండల కేంద్రంలో అనారోగ్యంతో ఆర్షణపెళ్లి శ్రీనివాస్ అనే యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఒక్కసారిగా అస్వస్థతకు గురైన శ్రీనివాస్ ను స్థానిక ఆర్ఎంపీ వైద్యుని వద్దకు తీసుకెళ్లగా మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తీసుకువెళ్లాలని చెప్పడంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతునికి అమ్మ, నాన్న, భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM