byసూర్య | Wed, Aug 10, 2022, 10:36 AM
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రామన్నపేట మండలం అధ్యక్షుడు ఎస్. కె చాంద్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమకారుల ఘన సన్మానం పోస్టర్ ఆవిష్కరణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాసులు ఉద్యమకారుల పోస్టర్ను ఆవిష్కరించారు. ఆగస్టు 14న జరిగే కార్యక్రమానికి ఉద్యమకారులు భారీ ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులకు నరేందర్ సాయిబాబా శేఖర్ తదితరులు పాల్గొన్నారు.