byసూర్య | Wed, Aug 10, 2022, 10:35 AM
బిజెపి రాష్ట్ర నాయకులు ఆలేరు మాజీ ఎమ్మెల్యే బిక్షమన్నా సమక్షంలో, బొమ్మలరామరం మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన యువకులు భీం రాజు, మర్రి గిరి ప్రసాద్ రెడ్డి, యాంజల నవీన్, వెంకటేష్, ఉపేందర్, వినయ్ కుమార్, రవి కుమార్, మల్లేష్, ప్రశాంత్, నర్సింహా, ఉపేందర్, మహేష్, బెజ్జంకి భాస్కర్ రెడ్డి, చింతల ప్రేమ్ కుమార్ లు వారి మిత్రబంధంతో కలిసి బుధవారం బిజెపి పార్టీ లో చేరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గుండ్ల గోపాల్ , మోటే వెంకటేష్ గారు, బోయిన్ పల్లి రమేష్ , నీరుగొండ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.