byసూర్య | Wed, Aug 10, 2022, 10:08 AM
శారీరక సమస్యలు, అనారోగ్యం వల్ల విధులు నిర్వహించని ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. వారి స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించింది. 'మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీమ్' తాజాగా తెలిపింది. తొలుత వారు మూడేళ్లు కన్సాలిడేటెడ్ పే విధానంలో తాత్కాలిక ఉద్యోగులుగా ఉంటారని, పనితీరు బాగుంటే పర్మినెంట్ చేస్తామని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.