సర్పంచ్ ఇంటిపై ఎగిరిన జాతీయ జెండా

byసూర్య | Wed, Aug 10, 2022, 09:59 AM

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తడ్కల్ 75వ స్వతంత్ర వేడుకల్లో భాగంగా కేంద్రం ప్రభుత్వం చేపడుతున్న ఆజాద్ ఇక అమృత మహోత్సవాల్లో భాగంగా 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవల్లో పురస్కరించుకొని పలు గ్రామాల్లో ప్రజలు ఇంటిపైన జాతీయ జెండాను ఆవిష్కరించారు గౌరవ వందనం దేశభక్తిని చాటుకున్నారు. తడ్కల్ సర్పంచ్ గడ్డపు మనోహర్ తన ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి భక్తిని చాటుకున్నారు.


Latest News
 

ఆ భూమి మొత్తం అటవీ శాఖదే Fri, Apr 19, 2024, 10:55 AM
సైబర్ నేరానికి మోసపోయిన యువకుడు Fri, Apr 19, 2024, 10:14 AM
బీఎస్పీకి కొత్త మనోహర్ రెడ్డి రాజీనామా Fri, Apr 19, 2024, 10:12 AM
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM