మూడున్నరేళ్లుగా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు : ఈటెల రాజేందర్

byసూర్య | Tue, Aug 09, 2022, 08:51 PM

కేసీఆర్ ప్రభుత్వం పోయే సమయం వచ్చిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం పల్లె గోసలో బీజేపీ భరోసా బైక్ ర్యాలీలో భాగంగా ఆయన మాట్లాడారు. మూడున్నరేళ్లుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. పింఛను కూడా ప్రతినెలా రావడం లేదని, మూడు నెలలు ఆలస్యంగా వస్తోందని ఆరోపించారు. ప్రతినెలా 1వ తేదీన పింఛన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM