ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ

byసూర్య | Sat, Aug 06, 2022, 02:11 PM

న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఉప రాష్ట్రపతి ఎన్నికల ఓటు హక్కును జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీపాటిల్ తన ఓటు హాక్జును సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం తెలంగాణ భవన్‌ లోని, డాక్టర్ అంబేద్కర్ ఆడిటోరియంలో ఉద్యమస్ఫూర్తి ప్రదాత, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్, జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలలో, సహచర ఎంపీలతో కలిసి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM