మునుగోడులో సభ పెడతా: రాజగోపాల్

byసూర్య | Sat, Aug 06, 2022, 01:46 PM

ఆగస్టు 21న బీజేపీలో అధికారికంగా చేరనున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మునుగోడులో జాయినింగ్ సభ పెట్టనున్నట్లు చెప్పారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే, బీజేపీలో చేరున్నట్లు గుర్తు చేశారు. తనకు నైతికత ఉందన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన బీజేపీ ద్వారా పోతుందని భావిస్తున్నట్లు చెప్పారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM