మౌలిక సౌకర్యాలు కల్పించాలి

byసూర్య | Sat, Aug 06, 2022, 12:49 PM

బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి జీఎం కార్యాలయంలో కార్మికులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ జీఎం దేవేందర్ కు శనివారం వినతిపత్రం అందించినట్లు టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి గడ్డం రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయంలో లంచ్ సమయంలో సీటింగ్; టైల్స్, షెడ్, వాష్ బేసిన్ నిర్మించాలని, క్యాంటీన్ హాల్ విస్తరించాలని కోరారు. కార్యక్రమంలో కార్యాలయ అసిస్టెంట్ పిట్ కార్యదర్శులు యుగంధర్, మంకయ్య, కమిటీ సభ్యులు దేవేందర్, సురేన్రెడ్డి, సిబ్బంది సంతోష్, సత్యనారాయణ, రాజకిరణ్ తదితరులున్నారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM