సిరిసిల్లలో 11 మందిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు

byసూర్య | Sat, Aug 06, 2022, 12:44 PM

రాజన్న సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ న్యాయవాదిపై మున్సిపల్ కమిషనర్ తో పాటు సిబ్బంది దాడి చేశారని ఆ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టణానికి చెందిన న్యాయవాది భాజపా ఎస్టీ మోర్చా నాయకుడు మొగిలి రాజు పై బుధవారం రాత్రి మున్సిపల్ కమిషనర్ తో పాటు సిబ్బంది అతనిపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయగా మున్సిపల్ కమిషనర్ తో పాటు స్థానిక 11 మంది కౌన్సిలర్ మరో 9 మంది పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM