అరచేతిలో త్రివర్ణ పతాకం.. సూపర్

byసూర్య | Sat, Aug 06, 2022, 12:19 PM

ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఐదవ రోజును పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన గుండు శివకుమార్ తన అరచేతిపై అద్భుతమైన త్రివర్ణ పతాకం పెయింట్ వేసి తన దేశభక్తి అభిమానాన్ని చాటుకున్నాడు. అర చేతిలో, 5 గోళ్ళపై ఆజాది కా తిరంగా చిత్రాలు వేసి అబ్బుర పరచాడు. ఈ దశలో ప్రభుత్వం ఈనెల 8 నుంచి 20వ తేదీ వరకు వజ్రోత్సవం వేడుకలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ సందర్భంగా చిత్రకారుడు శివకుమార్ మాట్లాడుతూ ఈ వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, జాతీయ పతాకాలను తమ ఫోన్ ప్రొఫైల్ లో పెట్టుకోవాలని కోరారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM