సంప్రదింపుల కమిటి సమావేశంలో పాల్గొన్న కోమటిరెడ్డి

byసూర్య | Fri, Aug 05, 2022, 04:01 PM

ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించిన సంప్రదింపుల కమిటీ సభ్యుల సమావేశం ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఏడాది G20 నిర్వహించనున్న 190 సమావేశాలలో, కొన్ని సమావేశాలను హైదరాబాద్ వంటి నగరంలో నిర్వహించాలని ఆయన కోరారు. ప్రజా ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.


Latest News
 

నేనెక్కడున్న నా మనసు కొడంగల్ ప్రజల మీదే: సీఎం Fri, Mar 29, 2024, 01:06 PM
అదుపుతప్పి తుఫాను బోల్తా పెళ్లి బృందానికి గాయాలు Fri, Mar 29, 2024, 01:04 PM
తెల్లవారుజామున చోరీకి యత్నం.. దుండగుడు పరారీ Fri, Mar 29, 2024, 01:03 PM
డా. చిన్నారెడ్డిని కలిసిన విశ్రాంత ఉపాధ్యాయులు Fri, Mar 29, 2024, 12:58 PM
నవీన్ రెడ్డి గెలుపు ఖాయం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి Fri, Mar 29, 2024, 12:55 PM