byసూర్య | Fri, Aug 05, 2022, 04:01 PM
ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించిన సంప్రదింపుల కమిటీ సభ్యుల సమావేశం ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఏడాది G20 నిర్వహించనున్న 190 సమావేశాలలో, కొన్ని సమావేశాలను హైదరాబాద్ వంటి నగరంలో నిర్వహించాలని ఆయన కోరారు. ప్రజా ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.